1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. అతిపెద్ద ముప్పు ముంచుకొస్తోంది!
Also in:
English
Français

అతిపెద్ద ముప్పు ముంచుకొస్తోంది!

2045 కల్లా, మన ప్రస్తుత ఆహార ఉత్పత్తి కంటే 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాము. అప్పటికి మన జనాభా 930 కోట్లకు చేరుతుంది. ఆహార కొరత అనేది రానున్న పాతికేళ్లలో ఊహించరాని పర్యవసానాలకు దారి తీస్తుంది. ఈ ఆహార కొరత వల్ల ప్రపంచమంతటా అంతర్యుద్ధాలు చెలరేగుతాయి" అని అంటున్నారు సద్గురు.

video

May 6, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

పర్యావరణం
ఆహారం
మరణం
చైతన్యం
ఆర్థిక వ్యవస్థ
ప్రముఖులు
మట్టిని రక్షించు
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024