సీసాల్లో దెయ్యాలను బంధించి, తన రక్తమే వాటికి ఆహారంగా ఇచ్చేవాడినని చెప్పుకునే ఒక తాంత్రికుడితో తన అనుభవాన్ని, అలాగే మరణాన్ని స్వయంగా చవిచూడాలనే ఉద్దేశంతో 98 నిద్రమాత్రలు మింగి చేసిన సాహసోపేతమైన ప్రయోగాన్ని సద్గురు ఇక్కడ వివరిస్తున్నారు. జీవితాన్ని అర్థవంతంగా, క్రమబద్ధంగా జీవించాలంటే, మరణం తథ్యమనే సత్యాన్ని అంగీకరించడం ఎంత ఆవశ్యకమో ఆయన తెలియజేస్తున్నారు. సద్గురు ఎక్స్క్లూజివ్లో "లివింగ్ ఆన్ ది ఎడ్జ్" పూర్తి సిరీస్ను వీక్షించండి.
Subscribe