శివపార్వతులు తమ నివాసమైన బద్రీనాథ్ను వదిలి కేదార్నాథ్ను ఎందుకు స్థాపించవలసి వచ్చిందో, ఆ ఆశ్చర్యకరమైన కారణాన్ని సద్గురు వివరిస్తున్నారు. అలాగే, 'శివ' అనే శబ్దపు ప్రతిధ్వనికి అత్యంత సమీపంలో ఉన్న ప్రదేశం కేదార్నాథ్ అని, ఇంకా శివుడు మొట్టమొదటగా ప్రగాఢమైన యోగ విజ్ఞానాన్ని బోధించిన కాంతిసరోవర్ సరస్సు గురించి కూడా ఆయన మాట్లాడారు. సద్గురుచే రూపొందించబడి, ఈశా సేక్రేడ్ వాక్స్ ద్వారా అందించబడుతున్న హిమాలయ యాత్ర, హరిద్వార్, రిషికేశ్, ఉత్తరకాశీ, గంగోత్రి, గుప్తకాశీ, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ వంటి హిమాలయాలలోని అత్యంత శక్తివంతమైన ప్రదేశాలలో సమయం గడపడానికి, అలాగే ఆ పవిత్ర స్థలాలలోని శక్తులను స్వీకరించడానికి ఒక గొప్ప అవకాశం. మరింత తెలుసుకోవడానికి: https://isha.sadhguru.org/sacred-walks/enquire-now