మరుధమ్ పట్టి 'టీ'
ArticleMay 18, 2018
కావాల్సిన పదార్థాలు:
మరుధమ్ పట్టి - 100 గ్రా.
ఏలక్కాయలు - 15
లవంగం - 15
బెల్లం కోరు - రుచికి తగినంత
చేసే విధానం : - మరుధమ్ పట్టి, ఏలక్కాయి, లవంగం మిక్సీలో-వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని డబ్బాలో పెట్టుకోవాలి. 1 గ్లాసు నీరు మరిగించి 1 స్పూను పౌడర్ వేయాలి. ఆ తరువాత వడకట్టి-పాలు కలుపుకుని తాగాలి. ఇది టీలాగా వుంటుంది.