గ్రామీణ భారత అభివృద్ధి కోసం ఈశా ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కృషి చేస్తోంది. ఈ సందర్భంగా గ్రామోత్సవం వేడుకలు ప్రతి సంవత్సరం తమిళనాడులో ఘనంగా జరుగుతాయి, క్రితం సంవత్సరం ఇది తెలుగు నేల విశాఖలో జరిగింది. విశాఖ లోని గ్రామోత్సవంలో గెలుపొందిన సొంటెం గ్రామ ఆటగాళ్ళు తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆనందాన్ని వారి మాటల్లో మీరే వినండి.
Subscribe