logo
logo

ఆదియోగి మధుర ఘట్టాలు: గురుదక్షిణ ఇవ్వడంలోని విశిష్టత

 
84 ఏళ్ల పాటు పరితపించే హృదయాలతో సుదీర్ఘ సాధన చేసిన తరువాత, సప్త ఋషులు, ఆదియోగి నుండి యోగాను గ్రహించడం ప్రారంభిస్తారు. అనేక సంవత్సరాలు గడిచిపోయాక, ఆ రోజు రానే వస్తుంది. వాళ్ళు బయటకు వెళ్లి యోగాను ప్రపంచానికి అందించవలసిన సమయం ఆసన్నమైందని ఆదియోగి వాళ్ళని ఆదేశిస్తాడు.

    Share

Related Tags

ఆదియోగిశివ భక్తులు

Get latest blogs on Shiva

Related Content

మహాశివరాత్రి గురించిన ఐదు ముఖ్య విషయాలు