logo
logo

వెల్లియంగిరి పర్వత ప్రాముఖ్యత

The Velliangiri Mountain is one of the most sacred places in India.

వెల్లియంగిరి పర్వతం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు, ఎందుకంటే శివుడు ఇక్కడ కొంత సమయం గడిపాడు. సద్గురు చెప్పినట్టుగా అది ఒక పర్వత ఆలయం. సద్గురు మనకు ఈ పర్వతంలో పొందుపరచబడిన అసాధారణమైన గొప్ప శక్తి గురించి, అలాగే ఆ శక్తిని స్వీకరించేందుకు ఉన్న శివాంగ సాధన వంటి అనేక సాధనల గురించి మాట్లాడుతున్నారు.

    Share

Related Tags

శివుని కథలు

Get latest blogs on Shiva

Related Content

శివుడు ఇంకా కాళీకాదేవి: తాంత్రిక చిహ్నం