ఆకుకూర అయినా ఫరవాలేదు

కావాల్సిన పదార్థాలు:

ఎండుమిర్చి    -     1

తోటకూర (ఆకుకూర ఏదైనా)        -          1/4 కె.జి.

కందిపప్పు కాని-ఇంక పప్పు నీరు   -      1 కప్పు

మిరియాలు, ఉప్పు, జీలకర్ర, పసుపు -     తగినంత

చేసే విధానం :

- బాణలిలో తోటకూర కట్‌-చేసుకుని వేసుకోవాలి.-అందులో ఎండుమిర్చి వేసి, జీలకర్ర వేసి, మగ్గబెట్టాలి. -కొంచెం - నీరు పోసి ఉడికించాలి. ఉడికాక పప్పు నీరు వేసి మరిగించాలి. తరువాత మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసుకుని తాగాలి. ఇది ఎప్పుడూ తాగుతూ వుండవచ్చు.