1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. 42 రూపాయలతో ఏం చెయ్యగలం?

42 రూపాయలతో ఏం చెయ్యగలం?

కావేరీ పరీవాహక ప్రాంతం ప్రపంచంలోనే అతి సారవంతమైన ప్రాంతాల్లో ఒకటి. కాని గత 70 ఏళ్లలో దానిలోని జల ప్రవాహం 40% కు పైగా పడిపోయింది. 2016 లో కావేరీ జన్మస్ధానంలో ఎండిపోయింది, వర్షపాతం 40-70% పడిపోయింది. అంతకు ముందు కొన్ని నెలల క్రితమే 2015 లో తమిళనాడు తీవ్రమైన వరదల పాలైంది. 500 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 20,000 నుంచి 160,000 కోట్ల రూపాయల మధ్య నష్టం జరిగిందని అంచనా. ఆ తరువాతి సంవత్సరం 2017 లో మళ్లీ తమిళనాడు గత 140 ఏళ్లలో లేనంత తీవ్రమైన కరవుకు గురైంది. కర్ణాటకలో ఆహార ఉత్పత్తిలో 36% లోటు చోటు చేసుకుంది. ఇలా దేశంలోని ప్రధాన నదులలో వరదలో, కరవో ఒకదాని తరువాత ఒకటి తరచుగా రావడం కనబడుతోంది. చేయవలసిన పనేదో, చేవలసిన సమయం ఆసన్నమైంది. #CauveryCalling

video

Aug 8, 2019


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024