సద్గురు UNCCD COP15లో తన ప్రసంగంలో, మట్టిని రక్షించడానికి దృష్టిని ఒకే ఒక లక్ష్యం దిశగా కేంద్రీకరించవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అలాగే మట్టిలోని సేంద్రీయ పదార్ధాలను పునరుద్ధరించడానికి అమలు పరచగలిగే త్రిముఖ వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఆయన ప్రసంగం సారాంశం ఇక్కడ చూడవచ్చు.