ఎన్నికల్లో తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేవారి సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది అని ఒక విద్యార్ధి సద్గురుని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ, ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత అని సద్గురు మనకు ఈ వీడియో ద్వారా గుర్తుచేస్తున్నారు. Get #InkedForIndia
Subscribe