కావాల్సిన పదార్థాలు:

మరుధమ్‌ పట్టి     -          100 గ్రా.

ఏలక్కాయలు       -          15

లవంగం            -          15

బెల్లం కోరు         -          రుచికి తగినంత

చేసే విధానం : - మరుధమ్‌ పట్టి, ఏలక్కాయి, లవంగం మిక్సీలో-వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని డబ్బాలో పెట్టుకోవాలి. 1 గ్లాసు నీరు మరిగించి 1 స్పూను పౌడర్‌ వేయాలి. ఆ తరువాత వడకట్టి-పాలు కలుపుకుని తాగాలి. ఇది టీలాగా వుంటుంది.