కావాల్సిన పదార్థాలు:

మందారపువ్వు     -          2 రేకులు

చక్కెర లేదా బెల్లం కోరు     -          2 స్పూనులు

చేసే విధానం : -   1 గ్లాసు నీరు బాగా మరిగించి, అందులో చక్కెర లేదా బెల్లం-వేసి అది కరిగాక దించి, అందులో మందారపువ్వు రేకులు వేసి మూతపెట్టాలి. 5 నిమిషాల తరువాత వడకట్టి తాగాలి. గుజ్జులా వుంటే తులసి లేక గరిక కలిపి తాగాలి.

-   గుండెనొప్పి ఉన్నవారికి చాలా మంచిది. ఉదయం, సాయంత్రం తాగవచ్చు

- రక్తం బాగా పడుతుంది. గుండె బలంగా వుంటుంది. ఆడవారికి తెల్లబట్ట అవదు.

Flickr