మానవాళి గురించి సద్గురు 5 ఇచ్చిన సూత్రాలు
మానవాళి గురించి సద్గురు 5 ఇచ్చిన సూత్రాలు
ArticleJan 21, 2018
- ఆపదలో ఉన్నది భూగోళం కాదు. ఆపదలో ఉన్నది మానవ జీవితం.
- ధర్మం అంటే జీవితాన్ని నడిపే నియమాల్ని పాటించడమే.
- వివాహ వేడుక ఒక్కటే అంత ముఖ్యం కాదు. తరువాత దాంతో మీరేం చేస్తారన్నదానిపై దృష్టిపెట్టాలి.
- సమాజం అనేదేదీ లేదు. ఉన్నది వ్యక్తులు మాత్రమే.
- అధికారం మనుషులను అవినీతిపరులగా మార్చదు. మనుషులే అవినీతిపరులు. వారికి అధికారం లభించినప్పుడు, వారిలోని అవినీతి బయటకి వస్తుంది.
సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.