లోక్ సత్తా పార్టీ నాయకులు డా.జయప్రకాశ్ నారాయణ్ గారు అవినీతిలో మునిగి ఉన్న నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలి అని సద్గురుని ప్రశ్నించగా, సద్గురు మనకు ప్రజాస్వామ్యం అంటే కుర్చుని చూసే ఆట కాదని, ప్రభుత్వంతో పౌరులు కలిసి పనిచేసినప్పుడే అవినీతి అంతమవుతుందని, ఓటు ఎటువంటి వారికి వేస్తున్నాం అనే విషయం ఎంత ముఖ్యమో కూడా చెబుతున్నారు.
Subscribe