కావాల్సిన పదార్థాలు:

శొంఠి    -          100 గ్రా.

ధనియాలు      -          75 గ్రా.

తేనె కాని బెల్లం పొడి కానీ చక్కెర  -     కావలసినంత వేయాలి

చేసే విధానం : -  శొంఠి ధనియాలు దోరగా వేయించాలి. పొడి కొట్టి జల్లించి పెట్టుకోవాలి.

ఈశా ఫౌండేషన్‌లో ఇది దొరుకుతుంది. ఒక గ్లాసు నీరు మరిగించి, ఒక స్పూను శొంఠి పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి. అందులో తేనె లేక చక్కెర లేక బెల్లం కోరు కలిపి కరిగాక వడకట్టి తాగాలి. ఇది ఒంటికి బాగా ఉత్సాహాన్నిస్తుంది.

చదవండి: సైనస్ సమస్యను దూరం చేసుకొనే మార్గం..!!